భారత ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. దేశ జీడీపీ మీద, ఉత్పత్తి, ఉపాధి అవకాశాల ప్రభావం దేశంలోని కొన్ని కేంద్రాల్లో తీవ్రంగా ఉంది. అమెరికా సుంకాలు పది శాతంతో ప్రారంభమై ఆగస్టు 7 నాటికి 25 శాతం, ఆగస్టు 25 నాటికి 50శాతానికి చేరుకున్నాయి. వీటివల్ల గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం 2025 మే నుండి సెప్టెంబర్ నాటికి అమెరికాకు మన దేశం చేసే ఎగుమతులు 37.5శాతానికి పడిపోయాయి. అమెరికాకు భారతదేశం […]
The post అమెరికా సుంకాలు- భారత్పై తీవ్ర ప్రభావం! appeared first on Navatelangana.
Leave A Comment