-పని సులువైనా..వెన్నంటే ప్రమాదాలు..-రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు నవతెలంగాణ-పెద్దవూరమండలంలోని అన్ని గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైయ్యాయి. ఈ ఏడాది వానకాలంలో సాగు చేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తి అవుతున్నాయి.రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట కోసే సమయంలో రైతులు, యాజమానులు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. యంత్రాల ద్వారా పని సులువుగా […]
The post అన్నదాతలు..వరి కోత యంత్రాలతో జర జాగ్రత్త..! appeared first on Navatelangana.
Leave A Comment