• Login / Register
  • Site Logo

    లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

    Rss వార్తలు

    జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలతనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 28న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని  జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత అన్నారు.మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా […]

    The post లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment