నవతెలంగాణ – ఆలేరు టౌనుమత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం ఆలేరు పట్టణం మరియు ముటకొండూర్, గుండాల, ఆత్మకూరు మండలాలకు చెందిన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెలలో రైతులకు రైతుబంధు […]
The post మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం appeared first on Navatelangana.
Leave A Comment