నవతెలంగాణ-గోవిందరావుపేట మండలంలోని పసర పోస్ట్ ఆఫీస్ లో ప్యాకర్ గా పనిచేస్తున్న ఎండి సాధిక్ పాషా అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాదికి పాషా గత 35 సంవత్సరాల పైబడి పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. పసర గ్రామంలో నివాసం ఉంటూ మండలంలోని ప్రతి ఒక్కరికి పాషా సుపరిచితులు. పాషా మరణ వార్త విని అభిమానులు మిత్రులు ప్రజలు విస్మయం చెందారు. నిన్న మొన్నటి వరకు తమతో కలిపి పనిచేస్తూ కళ్ళముందే కనిపించిన […]
The post పోస్ట్ ఆఫీస్ ప్యాకర్ పాషా కన్నుమూత appeared first on Navatelangana.
Leave A Comment