నవతెలంగాణ – కామారెడ్డితెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాగ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 2025 –26 సంవత్సరానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై కామారెడ్డి జిల్లాలో ప్రజల నుంచి అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీ కాలువల నిర్మాణం, మరమ్మతులు వంటి పనులను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందన్నారు. గ్రామాల్లో ఉన్న పంచాయతీ కాలువలకు ఒక క్యూబిక్ మీటరు మట్టి […]
The post జిల్లా పంచాయతీ కాలువల సీసీ సర్వేకు అభిప్రాయాలు ఆహ్వానం appeared first on Navatelangana.
Leave A Comment