– అభినందించిన కాంప్లెక్సు హెచ్ ఎం షాహినా బేగం నవతెలంగాణ – అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్సు స్థాయి లో సోమవారం నిర్వహించిన పలు పోటీల్లో ఆంగ్ల భాష చక్కని చేతి దస్తూరీ లో ఇరువురు విద్యార్ధినులు ప్రధమ స్థానం పొందారు. పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం కు చెందిన మూడో తరగతి విద్యార్థిని కుసుమాంజలి,ఐదో తరగతి విద్యార్థిని డింపుల్ శ్రీ మల్లిక లు ను కాంప్లెక్సు హెచ్ ఎం షాహినా బేగం అభినందించారు.ఈ […]
The post చక్కని చేతి దస్తూరీలో ప్రధమ స్థానం పొందిన విద్యార్ధినులు appeared first on Navatelangana.
Leave A Comment