– 12 మంది మృతి..– వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణీ– కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా.. తీరు మారని ఇజ్రాయిల్గాజా : యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరీ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 12 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్టు గాజాలోని ఆస్పత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణీ, ఎనిమిది మంది […]
The post గాజాపై మళ్లీ దాడి appeared first on Navatelangana.
Leave A Comment