నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో, యుఆర్ఎస్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని టి ఎస్ యూ టి ఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేసి జిల్లా కలెక్టర్ కి టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముక్కెర్ల యాదయ్య మెతుకు సైదులు, కేజీబీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ లక్ష్మి ల ఆధ్వర్యంలో […]
The post కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన appeared first on Navatelangana.
Leave A Comment