ఆవిష్కరించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాపాల్గొన్న సీఎం, స్పీకర్, మండలి చైర్మెన్, మంత్రులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పునరుద్ధరించిన శాసన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శాసనసభ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఇది రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అంతకుముందు […]
The post అసెంబ్లీ ఆవరణలో కొలువుదీరిన తెలంగాణ తల్లి appeared first on Navatelangana.
Leave A Comment